పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే గెలుపు

byసూర్య | Tue, Apr 23, 2024, 11:23 AM

ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హాలియాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిరంగ సభకు హాజరై మాట్లాడుతూ నల్గొండ ఎంపీగా రఘువీర్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు జయవీర్, బాలు నాయక్, లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

నేటి నుంచే ఓటింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల్లో కాదు ఇంటి నుంచే Fri, May 03, 2024, 07:46 PM
నన్ను నేరుగా కోర్టులో హాజరుపర్చండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పిటిషన్ Fri, May 03, 2024, 07:43 PM
భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు Fri, May 03, 2024, 07:40 PM
స్టూడెంట్ రోహిత్ వేముల కేసు క్లోజ్.. పోలీసుల వివరణ ఇదే.. వాళ్లందరికీ ఉపశమనం Fri, May 03, 2024, 07:36 PM
ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికే Fri, May 03, 2024, 07:33 PM