బీజేపీలో చేరిన పలువురు నాయకులు

byసూర్య | Mon, Apr 22, 2024, 12:07 PM

ఉమ్మడి జిల్లా అభివృద్ధి బీజేపీతోనే సాధ్య మవుతుందని సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా అన్నారు. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన 30 మంది రాచమల్ల శ్రీను ఆధ్వర్యంలో సంకినేని రవీందర్ రావు, కాపు రవి, మండల పార్టీ అధ్యక్షుడు జమ్ము రమేష్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అల్లే రాములు, సుంకరి అంతయ్య, సిగ అన్నపూర్ణ, యాదగిరి పాల్గొన్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM