ట్రైన్ నుండి పడి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

byసూర్య | Sun, Apr 21, 2024, 02:59 PM

పరిగెడుతున్న ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి నిచ్చింది నా కఠిన ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం అభంగాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దిభూఘడ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్నా ట్రైన్ నుండి జారిపడి అస్సాం కు చెందిన కిరణ్ మిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసు కేసు నమోదు చేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM