byసూర్య | Sun, Apr 21, 2024, 02:59 PM
పరిగెడుతున్న ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతి నిచ్చింది నా కఠిన ఆదివారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం అభంగాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. దిభూఘడ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్నా ట్రైన్ నుండి జారిపడి అస్సాం కు చెందిన కిరణ్ మిల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసు కేసు నమోదు చేశారు.