ఇంటి వద్ద ఓటుపై శిక్షణ

byసూర్య | Sat, Apr 20, 2024, 01:30 PM

మంథని పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆర్డిఓ హనుమానాయక్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులకు ఇంటి వద్ద ఓటు నమోదు చేసే కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. వయోవృద్ధులు దివ్యాంగులు కల్పించిన సదుపాయాన్ని అధికారులు అర్హత గల వారికి అవగాహన కల్పించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే చేయాలని ఆర్డీవో సూచించారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM