byసూర్య | Sat, Apr 20, 2024, 01:30 PM
మంథని పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఆర్డిఓ హనుమానాయక్ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అధికారులకు ఇంటి వద్ద ఓటు నమోదు చేసే కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. వయోవృద్ధులు దివ్యాంగులు కల్పించిన సదుపాయాన్ని అధికారులు అర్హత గల వారికి అవగాహన కల్పించి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే చేయాలని ఆర్డీవో సూచించారు. ఈకార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.