నీటి తొట్టెలో పడి బాలుడు మృతి

byసూర్య | Sat, Apr 20, 2024, 01:32 PM

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో నీటి తొట్టెలో పడి బాలుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రంలోని బేల గ్రామానికి చెందిన బై గారి సాంబారి ఉపాధి నిమిత్తం తన ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల క్రితం మేడిపల్లి వచ్చి స్థానిక ఇటుక బట్టీలో పనిచేస్తుంది. గురువారం రాత్రి సమయంలో తోటి పిల్లలతో ఆడుకుంటూ వెళ్లి దగ్గర్లో ఉన్న నీటి తొట్టెలు పడి మృతి చెందాడు.


Latest News
 

శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత Fri, May 03, 2024, 12:39 PM
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Fri, May 03, 2024, 12:02 PM
బిజేపీలో చేరిన మాజీ సర్పంచ్ Fri, May 03, 2024, 12:01 PM
రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM