మాజీ ఎమ్మెల్యే గంపకు ఆహ్వాన పత్రిక అందజేత

byసూర్య | Sat, Apr 20, 2024, 12:23 PM

భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 22 నుండి 24 వరకు వారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధిరాములు తెలిపారు. ఈనెల 24న జరిగే స్వామివారి కల్యాణానికి హాజరుకావాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM