భక్తి శ్రద్ధలతో సాగిన రథోత్సవం

byసూర్య | Sat, Apr 20, 2024, 12:22 PM

దేవరకరూ నియోజకవర్గం కేంద్రంలో శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. 95 వ సప్తాహ మహోత్సవాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా శనివారం తెల్లవారుజామున సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారలను ఆసీనులు చేయగా భక్తులు జయ జయ ద్వానాలతో రథాన్ని లాగారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వరకు రథోత్సవం సాగింది. రథం ముందు భజన పాటలు నృత్యాలు, మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు.


Latest News
 

మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి Fri, May 03, 2024, 02:08 PM
అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్ Fri, May 03, 2024, 02:07 PM
కాంగ్రెస్ నేతల ప్రచార జోరు Fri, May 03, 2024, 02:05 PM
గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 02:04 PM