భక్తుల మనోభావాలు గౌరవించాలి: ఎంపి

byసూర్య | Sat, Apr 20, 2024, 12:16 PM

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించే సలేశ్వరం జాతర ను కనీసం ఐదు రోజుల నిర్వహించాలని బిజెపి నేత ఎంపీ రాములు శుక్రవారం అటవీశాఖ అధికారులను కోరారు. బిజెపి నాయకులు మండికారి బాలాజీ ఆధ్వర్యంలో శుక్రవారం సలేశ్వరం జాతర కుదింపుపై ఎంపీ రాములు కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎంపి రాములు అటవీశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.


Latest News
 

మూడో వార్డులో బిఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం Fri, May 03, 2024, 02:10 PM
విస్తృత ప్రచారం నిర్వహించిన పిరమిడ్ అభ్యర్థి మోహన్ రెడ్డి Fri, May 03, 2024, 02:08 PM
అత్తమామ వేధిస్తున్నారని.. మహిళ సూసైడ్ Fri, May 03, 2024, 02:07 PM
కాంగ్రెస్ నేతల ప్రచార జోరు Fri, May 03, 2024, 02:05 PM
గడపగడపకు ప్రచారం నిర్వహించిన బోర్లం బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 02:04 PM