22న బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి నామినేషన్

byసూర్య | Sat, Apr 20, 2024, 12:00 PM

బీజేపీ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ నెల 22న నామినేషన్ దాఖలు వేయనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. 22న అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ర్యాలీలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM