స్వర్ణగిరికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

byసూర్య | Sat, Apr 20, 2024, 11:59 AM

వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. శుక్రవారం పోలీసుల వివరాలిలా. చర్లపల్లికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై భువనగిరిలోని స్వర్ణగిరికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బీబీనగర్ సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM