భక్తి శ్రద్ధలతో సాగిన రథోత్సవం

byసూర్య | Sat, Apr 20, 2024, 11:53 AM

దేవరకరూ నియోజకవర్గం కేంద్రంలో శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. 95 వ సప్తాహ మహోత్సవాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా శనివారం తెల్లవారుజామున సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారలను ఆసీనులు చేయగా భక్తులు జయ జయ ద్వానాలతో రథాన్ని లాగారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వరకు రథోత్సవం సాగింది. రథం ముందు భజన పాటలు నృత్యాలు, మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు.


Latest News
 

సీఎం పర్యటన ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ Fri, May 03, 2024, 01:32 PM
పోగొట్టుకున్న సెల్ ఫోన్ ల అప్పగింత Fri, May 03, 2024, 01:29 PM
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Fri, May 03, 2024, 01:28 PM
నకిరేకల్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే వేముల వీరేశం జోరుగా ప్రచారం Fri, May 03, 2024, 01:26 PM
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి Fri, May 03, 2024, 01:23 PM