నల్గొండలో కాషాయ జెండా ఎగరేస్తాం: శానంపూడి సైదిరెడ్డి

byసూర్య | Sat, Apr 20, 2024, 12:02 PM

నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఈసారి కాషాయం జెండా ఎగరడం ఖాయమని నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోలులో పలు పార్టీలకు చెందిన పలువురు ఆయన సమక్షంలో గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే అవినీతి రహిత, సుస్థిర పాలన సాధ్యమన్నారు. దేశం ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు.


Latest News
 

శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత Fri, May 03, 2024, 12:39 PM
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం Fri, May 03, 2024, 12:02 PM
బిజేపీలో చేరిన మాజీ సర్పంచ్ Fri, May 03, 2024, 12:01 PM
రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి Fri, May 03, 2024, 11:29 AM
తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం Fri, May 03, 2024, 10:56 AM