150 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరికలు

byసూర్య | Sat, Apr 20, 2024, 10:49 AM

అనంతగిరి మండలం బీఆర్ఎస్ పార్టీ కి చెందిన 150 కుటుంబాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ లో చేరారు. అనంతగిరి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఖానాపురం నుండి మాజీ సర్పంచ్ లు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, గింజపల్లి రఘు తో పాటు 60 కుటుంబాలు, పాలారం గ్రామం నుండి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM