ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్

byసూర్య | Sat, Apr 20, 2024, 11:51 AM

ఆందోల్ మండలం సంగుపేట వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. నాందేడ్- అకోలా హైవే- 161పై జరిగిన ప్రమాదంలో పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లంపేట రాములు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన క్షత్రగాత్రుడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.


Latest News
 

రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM
మెదక్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం Fri, May 03, 2024, 02:50 PM