దుర్గా దేవస్థానం అష్టమ కళ్యాణ వార్షికోత్సవం ఆహ్వానం

byసూర్య | Fri, Apr 19, 2024, 01:40 PM

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని మేయర్ నివాసంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసిన సాయి అనురాగ్ కాలనీ సభ్యులు శంకర్ రావు, జనార్ధన్ కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబా త్రిశక్తి పీఠం విజయ కనక దుర్గా దేవస్థానం అష్టమ వార్షిక కళ్యాణ మహోత్సవ వేడుకకు ముఖ్య అతిధులుగా హాజరు కావాలని కోరారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM