పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

byసూర్య | Thu, Apr 18, 2024, 11:10 PM

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌పై కొన్నిసార్లు ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది' అని అన్నారు.


 


 


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM