బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

byసూర్య | Thu, Apr 18, 2024, 10:25 PM

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా అధిక సంఖ్యలో భక్తులతో శోభాయాత్ర నిర్వహించినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగౌడ వద్ద నిలిపి బాణసంచా కాల్చారని, ర్యాలీ ఆపి ప్రసంగిస్తూ భక్తులు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినట్టు పేర్కొన్నారు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్ బిట్టుపై కేసు నమోదు చేశారు.


 


 


 


 


 


 


 


 


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM