byసూర్య | Thu, Apr 18, 2024, 08:53 PM
కేరళలోని వాయనాడ్లో ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. ఈ ఎన్నికలు దేశంలోని రెండు పరివార్ల మధ్య పోరు అని తాము భావిస్తున్నామన్నారు. ఒకటి మోడీ పరివార్ వద్ద ఈడీ, ఈవీఎంలు, సీబీఐ, అదానీ, అంబానీలు ఉన్నాయి. భారత పరివార్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారని అన్నారు.