16 నుంచి 22 వరకు సీతారాముల జాతర

byసూర్య | Mon, Apr 15, 2024, 10:03 PM

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలోని శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు జాతర ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పేరు గాంచింది. జాతర నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పూర్తిచేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపద్యంలో ఆంక్షల మధ్య జాతర జరగనుంది.


Latest News
 

మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు Tue, Oct 22, 2024, 03:54 PM
మిమ్మల్ని ఎలా తిట్టాలో కేటీఆర్‌కు శిక్షణ ఇవ్వండి అని సీఎంకు సూచిస్తానన్న జగ్గారెడ్డి Tue, Oct 22, 2024, 03:39 PM
ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన తెలంగాణ Tue, Oct 22, 2024, 03:37 PM
సికింద్రాబాద్‌లోని జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ స్కూల్లో పోలీసుల తనిఖీలు Tue, Oct 22, 2024, 03:36 PM
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి Tue, Oct 22, 2024, 03:33 PM