సొంత భవనాలు ఏర్పాటు చేయాలనీ వినిత పత్రం అందచేత

byసూర్య | Mon, Apr 15, 2024, 09:59 PM

గద్వాల జిల్లాలో గురుకుల, విద్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని బహుజనసేన జిల్లా అధ్యక్షులు దానయ్య గురుకులాల కార్యదర్శి మల్లయ్యకు సోమవారం వినపత్రం అందజేశారు. జిల్లాలో మహాత్మ జ్యోతిబాపూలే విద్యాలయాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వచ్చే వార్షిక విద్యా సంవత్సరంలో మరింత మంది అధ్యాపకులను పెంచి, మరిన్ని సీట్లు పెంచి నాణ్యమైన విద్యా అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.


Latest News
 

మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM