byసూర్య | Sun, Apr 14, 2024, 04:10 PM
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వనం గంగాధర్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ హాజీ, సంజీవులు, శ్రీధర్, అధ్యక్షులు జీవన్, శ్రీనివాస్ యాదవ్, చందు, హన్మాండ్లు, సాయిలు, విట్టల్, శ్రీనివాస్ చారి సాయిరాం, శంకర్, తదితరులు పాల్గొన్నారు.