ట్రైనింగ్ కిట్లను అందజేసిన గుత్తా అమిత్ రెడ్డి

byసూర్య | Sun, Apr 14, 2024, 03:09 PM

నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో తైక్వాండో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్టు తరఫున ట్రైనింగ్ కిట్లను అందజేసిన గుత్తా అమిత్ రెడ్డి. అనంతరం శిక్షణా క్లాసులను ప్రారంభించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ చిన్నారులు తైక్వాండోలో రాణించి నల్గొండ జిల్లాతోపాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM