కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

byసూర్య | Sat, Apr 13, 2024, 02:11 PM

తెలంగాణ సెంటిమెంట్‌తో రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన కారు పార్టీకి మూడోసారి తెలంగాణ ప్రజలు షాక్ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు.అయితే ఇదే విషయమై ఓ చానెల్ డిబేట్‌లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదనుకున్న హైదరాబాద్‌లో ఈ రోజు అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలు తమకు ఓటు వేసి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు హైదరాబాద్‌లో ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటే కూడా తెలివైన వాళ్లని.. వారంతా చైతన్యవంతులు కాబట్టే సరైన నిర్ణయం తీసుకుంటురంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


 


 


Latest News
 

మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM
ఎమ్మెల్యే కాంతారావు కు ఫోటో ఫ్రెమ్ అందజేసిన నాయకులు Fri, Sep 20, 2024, 03:59 PM
కుటుంబ కలహాలతో కూతురుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య Fri, Sep 20, 2024, 03:57 PM