నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నామ

byసూర్య | Thu, Apr 11, 2024, 11:01 PM

తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంను గురువారం సాయంత్రం మధిరలోని ఆయన నివాసంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం బీ. ఆర్. ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ది నామ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని రామనాథంను నామ కోరారు. అలానే టీడీపీ పార్టీతో ఉన్న జ్ఞాపకాలను మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM