పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పరిశీలిస్తాం

byసూర్య | Thu, Feb 29, 2024, 02:12 PM

ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు శుక్రవారం ఛలో పాలమూరు, రంగారెడ్డి పథకం పనులు పరిశీలనకు వెళ్తున్నట్లు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి తెలిపారు. గురువారం హైద్రాబాద్ లోని గాంధీభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత పాలకులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేసారని అన్నారు. ప్రాజెక్టు పనులు పరిశీలిస్తామని అన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM