సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తిరుపతయ్య

byసూర్య | Fri, Feb 23, 2024, 12:32 PM

సీఎం రేవంత్ రెడ్డిని జోగులాంబ గద్వాల కాంగ్రెస్ నాయకులు సరిత తిరుపతయ్య గురువారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి తోడ్పాటు అందించాలని సీఎంను కోరినట్లు తిరుపతయ్య తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం నిధులు కేటాయించేందుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంపత్ కుమార్ ఉన్నారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM