కరెంట్ షాక్ తో యువకుడి మృతి

byసూర్య | Fri, Feb 23, 2024, 12:30 PM

పొలం దగ్గర విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన కోస్గిలో చోటు చేసుకుంది. మండలంలోని బిజ్జరం కు చెందిన శివకుమార్ (22) గురువారం ఉదయం పొలంలో బోరు మోటారు ఆన్ చేస్తుండగా స్టాటర్కు విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ. తల్లిదండ్రులకు తోడుగా ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోస్గి ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM