ప్రజా దర్బార్ కు రెండో రోజు 800 వినతులు

byసూర్య | Sun, Dec 10, 2023, 09:21 AM

హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్‌లో రెండో రోజు నిర్వహించిన దర్బార్‌లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా రెండో రోజు అధికారులు అర్జీల స్వీకరణ చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. దాదాపు 800 మంది వినతిపత్రాలు అందజేశారు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM