ఎన్ఏంఏంఎస్ పరీక్ష రాయనున్న 3, 124 మంది విద్యార్థులు

byసూర్య | Sat, Dec 09, 2023, 12:02 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 3, 124 మంది విద్యార్థులు ఈనెల 10న నిర్వహించే ఎన్ఏంఏంఎస్ పరీక్ష రాయనున్నారు. మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దీని కోసం గత మూడు నెలల నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉపకార వేతనంగా ప్రతి ఏడాది రూ: 12 వేలు ప్రభుత్వం అందించనుంది.


Latest News
 

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి.. తండ్రిని కాపాడే ప్రయత్నంలో కూతురు మృతి Wed, Sep 18, 2024, 10:11 PM
21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి Wed, Sep 18, 2024, 10:08 PM
బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ Wed, Sep 18, 2024, 10:07 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. దంచికొట్టనున్న వానలు, నేటి వెదర్ రిపోర్ట్ Wed, Sep 18, 2024, 10:06 PM
నవంబర్ 10 లోగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, ప్రభుత్వంపై పోరాటం తప్పదు : కేటీఆర్ Wed, Sep 18, 2024, 10:02 PM