byసూర్య | Tue, Dec 05, 2023, 04:09 PM
ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు సొంత గడ్డపై తొలి సవాల్కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో రేపటి నుంచి మొదలయ్యే మూడు టీ20 సిరీస్ కోసం హర్మన్ప్రీత్ కౌర్ సేన సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖడేలో తొలి టీ20 డిసెంబర్ 6న, రెండో టీ20 డిసెంబర్ 9న, మూడో టీ20 డిసెంబర్ 10న జరుగనుంది. పొట్టి సిరీస్ అనంతరం రెండు టెస్టుల సిరీస్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.