రేపటి నుంచి ఇంగ్లండ్‌తో పొట్టి సిరీస్‌కు భారత్ సిద్ధం

byసూర్య | Tue, Dec 05, 2023, 04:09 PM

ఆసియా క్రీడల్లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు సొంత గడ్డపై తొలి సవాల్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో రేపటి నుంచి మొదలయ్యే మూడు టీ20 సిరీస్ కోసం హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖడేలో తొలి టీ20 డిసెంబర్ 6న, రెండో టీ20 డిసెంబర్ 9న, మూడో టీ20 డిసెంబర్ 10న జరుగనుంది. పొట్టి సిరీస్ అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM