బీఆర్ఎస్ ఓటమి తట్టుకోలేక ఆగిన రైతు గుండె

byసూర్య | Tue, Dec 05, 2023, 12:20 PM

ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన రైతు రాచకొండ సోమవారం సత్తయ్య (50) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేనల్లుడు నవీన్ తో ఫోన్ లో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు ప్యాకేజీ అందజేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ భావోద్వేగానికి గురై స్పృహ తప్పాడు. ఆస్పత్రికి


తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM