byసూర్య | Tue, Dec 05, 2023, 12:20 PM
ములుగు మండలం మామిడ్యాల గ్రామానికి చెందిన రైతు రాచకొండ సోమవారం సత్తయ్య (50) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం మేనల్లుడు నవీన్ తో ఫోన్ లో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ భూనిర్వాసితులకు ప్యాకేజీ అందజేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ భావోద్వేగానికి గురై స్పృహ తప్పాడు. ఆస్పత్రికి
తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు.