తుఫాన్ ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దు

byసూర్య | Tue, Dec 05, 2023, 12:19 PM

హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లను స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుఫాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని సూచించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు రద్దు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 
వారికి ఛార్జీలను తిరిగి చెల్లించనున్నారు.హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా నడవనున్నాయి. పలు రైళ్లు రద్దు చేయడంతో వారికి వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు.


Latest News
 

'కేసీఆర్ కుటుంబంలో లొల్లి షురూ.. ఆయన వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ పక్కా జైలుకే. Sun, Sep 22, 2024, 10:06 PM
డీజేలను బ్యాన్ చేయాలి.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ Sun, Sep 22, 2024, 10:04 PM
ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM