byసూర్య | Sun, Dec 03, 2023, 02:46 PM
హైదరాబాద్ లో బీజేపీ తొలి విజయం సాధించింది. గోషామహాల్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పై గెలుపొందారు.కాగా.. ఈ నియోజకవర్గంలో తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చారు. చివరకు రాజాసింగ్ స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.