byసూర్య | Fri, Dec 01, 2023, 04:40 PM
కారేపల్లి ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో నేడు శుక్రవారం పదివేల షాపులను ప్రారంభిస్తున్నట్లు సీఐ జూలీ ఫిగర్ అన్నారు. ఎక్సైజ్ శాఖ పరిధిలో కారేపల్లి కామేపల్లి ఏన్కూరు మండలాలలో కలిపి మొత్తం 10 వైన్ షాపులు ఉన్నాయి.
ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన వైన్ షాపుల కేటాయింపులు షాపులు దక్కించుకున్న యజమానులు షాపులను తెరవమన్నారు. నూతనంగా షాపులు తెరిచే వారికి ఇండెంట్ ప్రకారం మద్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు.