byసూర్య | Wed, Nov 22, 2023, 02:09 PM
కొండాపూర్ డివిజన్ , కొత్తగూడ పార్క్ వద్ద వాకర్స్ ను కలిసిన బీజేపీ శేరిలింగంపల్లి అభ్యర్థి రవి కుమార్ యాదవ్ఏ సందర్బంగా బీజేపీ తెలంగాణకు చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ, నరేంద్ర మోదీ విజయాలు, సేవల గురించి కరపత్రాలను ప్రజలకు పంచడం జరిగింది. మాదాపూర్ కంటెస్డెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్ గారు, మహిళా మోర్చా కన్వీనర్ పద్మ గారితో పాటు బీజేపీ నాయకులతో కలిసి రేపు నవంబర్ 30 వ తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ని గెలిపించాలని కోరడం జరిగింది.