అదే జరిగితే ప్రజా ఉద్యమం తప్పదు: మంత్రి కేటీఆర్

byసూర్య | Tue, Sep 26, 2023, 11:28 AM

కేంద్రం త్వరలోనే డీలిమిటేషన్ చేపట్టనుంది. దీనిపై ఇప్పటికే పలుసార్లు చర్చించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. ఎంపీ సీట్లలో రాష్ట్రాల వారీగా వచ్చే మార్పులను ఓ సంస్థ ఇచ్చిన రిపోర్ట్‌ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్ల కంటే 26 తగ్గబోతున్నట్టుగా ఉంది. అదే జరిగితే తీవ్రమైన ప్రజా ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు.


Latest News
 

అది ఫాంహౌస్ కాదు.. నా బావమరిది ఇల్లు, రేవ్ పార్టీ కాదు.. ఫ్యామిలీ ఫంక్షన్: కేటీఆర్ Sun, Oct 27, 2024, 11:31 PM
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. బాణసంచా దుకాణంలో మంటలు Sun, Oct 27, 2024, 11:30 PM
జగిత్యాలలో వింత ఘటన.. ఇదెక్కడి మాయ.. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందా Sun, Oct 27, 2024, 11:27 PM
డిజిటల్ అరెస్ట్’పై వీడియో షేర్ చేసినందుకు ప్రధానికి తెలంగాణ ఐపీఎస్ అధికారి ధన్యవాదాలు Sun, Oct 27, 2024, 09:16 PM
హైదరాబాద్ అభివృద్ధిలో యాదవుల పాత్రను తెలంగాణ సీఎం కొనియాడారు Sun, Oct 27, 2024, 09:02 PM