గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి

byసూర్య | Mon, Sep 25, 2023, 11:54 AM

గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాదం ఘ‌ట‌న ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన పల్లవి(16) ఖమ్మంలోని SR కాలేజీలో ఇంట‌ర్ ఫస్టియర్ చ‌దువుతోంది. ఆదివారం స్పెషల్ క్లాసులకు అటెండ్ అయిన ఆమె అస్వస్థతకు గురై కింద ప‌డిపోయింది. వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. పల్లవి కార్డియాక్ అరెస్ట్ వల్ల అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM