క‌రెంట్ షాక్‌.. గ‌తేడాది 69 మంది మృతి

byసూర్య | Mon, Sep 25, 2023, 11:47 AM

హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌రెంట్ షాక్ ప్ర‌మాద ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో న‌గ‌రంలో ఏకంగా 69 మంది విద్యుదాఘాతంతో మృతి చెందార‌ని గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. నగరంలోని 9 సర్కిళ్లు అయిన.. సికింద్రాబాద్-2, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ సెంట్రల్ కలిపి 7, హబ్సిగూడ 4, బంజారాహిల్స్ 4, సరూర్ నగర్ 12, సైబర్ సిటీలో 12, రాజేంద్రనగర్‌లో 13, మేడ్చల్‌లో 15 మందితో కలిపి 69 మంది విద్యుదాఘాతంతో మ‌ర‌ణించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM