గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

byసూర్య | Sun, Sep 24, 2023, 02:44 PM

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం భాస్కర్ల బాయి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే నకిరేకల్ చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్దే జెండాగా పనిచేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై వేణుస్వామి స్పందన.. ఆ వ్యాఖ్యలకు వీడియోతో క్లారిటీ..! Tue, Dec 05, 2023, 08:16 PM
తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు Tue, Dec 05, 2023, 08:13 PM
రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్ Tue, Dec 05, 2023, 07:20 PM
సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్ Tue, Dec 05, 2023, 07:18 PM
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్ Tue, Dec 05, 2023, 07:17 PM