గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

byసూర్య | Sun, Sep 24, 2023, 02:44 PM

నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం భాస్కర్ల బాయి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామా పంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే నకిరేకల్ చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్దే జెండాగా పనిచేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM