చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం

byసూర్య | Sun, Sep 24, 2023, 12:49 PM

మహమ్మదాబాద్ మండల పరిధిలోని చిన్నాయపల్లిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై శనివారం అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధులత, సూపర్వైజర్ మల్లమ్మ, ఏఎన్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM