చిన్నాయ్యపల్లిలో గర్భిణీ స్త్రీలకు సీమంతం

byసూర్య | Sun, Sep 24, 2023, 12:49 PM

మహమ్మదాబాద్ మండల పరిధిలోని చిన్నాయపల్లిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారంపై శనివారం అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధులత, సూపర్వైజర్ మల్లమ్మ, ఏఎన్ఎం కవిత తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్ Tue, Dec 05, 2023, 07:20 PM
సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్ Tue, Dec 05, 2023, 07:18 PM
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్ Tue, Dec 05, 2023, 07:17 PM
పవర్‌లోకి కాంగ్రెస్.. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగంలోకి డిప్యూటీ కలెక్టర్.. అప్పట్లో ఏం జరిగింది? Tue, Dec 05, 2023, 06:08 PM
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ స్వీకారం..? Tue, Dec 05, 2023, 06:06 PM