వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు

byసూర్య | Sun, Sep 24, 2023, 12:37 PM

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం మండల, గ్రామ శాఖల ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM