వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరికలు

byసూర్య | Sun, Sep 24, 2023, 12:37 PM

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో ఆదివారం మండల, గ్రామ శాఖల ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Latest News
 

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై వేణుస్వామి స్పందన.. ఆ వ్యాఖ్యలకు వీడియోతో క్లారిటీ..! Tue, Dec 05, 2023, 08:16 PM
తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు Tue, Dec 05, 2023, 08:13 PM
రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్ Tue, Dec 05, 2023, 07:20 PM
సీఎం కావటానికి సహకరించాలని...జగన్‌కు రేవంత్ రెడ్డి ఫోన్ కాల్.. సోషల్ మీడియాలో వార్త వైరల్ Tue, Dec 05, 2023, 07:18 PM
హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్ Tue, Dec 05, 2023, 07:17 PM