ఆదివారం మహబూబ్ నగర్ మీదుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్

byసూర్య | Sun, Sep 24, 2023, 12:30 PM

మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 10: 30 గంటలకు కాచిగూడలో ప్రధాని వర్చువల్ గా ప్రారంభం కానున్నదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా సోమవారం నుండి కాచిగూడ (హైదరాబాద్) - యశ్వంత్పూర్ (బెంగళూరు) ఉ. 5: 30 కు కాచిగూడ నుంచి బయల్దేరి మ. 2: 00 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. తిరిగి మ. 2: 45 గంటలకు యశ్వంత్పూర్ నుంచి బయల్దేరి రా. 11. 15 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని తెలిపారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM