byసూర్య | Sun, Sep 24, 2023, 12:30 PM
మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఆదివారం ఉదయం 10: 30 గంటలకు కాచిగూడలో ప్రధాని వర్చువల్ గా ప్రారంభం కానున్నదని రైల్వే అధికారులు తెలిపారు. కాగా సోమవారం నుండి కాచిగూడ (హైదరాబాద్) - యశ్వంత్పూర్ (బెంగళూరు) ఉ. 5: 30 కు కాచిగూడ నుంచి బయల్దేరి మ. 2: 00 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది. తిరిగి మ. 2: 45 గంటలకు యశ్వంత్పూర్ నుంచి బయల్దేరి రా. 11. 15 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని తెలిపారు.