byసూర్య | Sat, Sep 23, 2023, 03:45 PM
నసురుల్లాబాద్ మండలంలోని దుర్కిగ్రామంలో స్వచ్ఛత ఐ సేవ కార్యక్రమములో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ శ్యామల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షులు డాక్టర్ కుమ్మరినారాయణ , మండలసూపరింటెండెంట్ దత్తు సెక్రటరీ యోగేష్ ఐకేపీ సీసీ నాగరాజకుమారి డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షులు లక్ష్మి, జ్యోతి, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.