ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి... సర్పంచ్

byసూర్య | Sat, Sep 23, 2023, 03:45 PM

నసురుల్లాబాద్ మండలంలోని దుర్కిగ్రామంలో స్వచ్ఛత ఐ సేవ కార్యక్రమములో భాగంగా శనివారం గ్రామ సర్పంచ్ శ్యామల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల శ్రీనివాస్, ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షులు డాక్టర్ కుమ్మరినారాయణ , మండలసూపరింటెండెంట్ దత్తు సెక్రటరీ యోగేష్ ఐకేపీ సీసీ నాగరాజకుమారి డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షులు లక్ష్మి, జ్యోతి, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ : తలసాని శ్రీనివాస్ యాదవ్ Tue, Oct 22, 2024, 12:26 PM
10 రూపాయల నాణేలు చలామణిపై అవగాహన కార్యక్రమం Tue, Oct 22, 2024, 12:09 PM
గోడ దూకిన గ్రూప్-1 అభ్యర్థి అరెస్ట్.! Tue, Oct 22, 2024, 12:07 PM
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య Tue, Oct 22, 2024, 11:43 AM
ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి Tue, Oct 22, 2024, 11:38 AM