అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ

byసూర్య | Thu, Sep 21, 2023, 03:12 PM

ఖమ్మం నగరం ఎన్ఎస్టీ రోడ్ నందు శ్రీగణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపాన్ని గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిటీ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM