నేడు హైమాస్ట్ లైట్లు ప్రారంభం

byసూర్య | Thu, Sep 21, 2023, 11:45 AM

రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామ పంచాయతీల పరిధిలో 40 గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లు వెలుగులు అందించబోతున్నాయి. సుడా నిధుల నుంచి మొత్తంగా రూ. 1. 40 కోట్ల నిధులు మంజూరు చేసి లైట్లు ఏర్పాటు చేయగా, గురువారం రాంక్యాతండాతో పాటు మరో ఐదు గ్రామాల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లోని లైట్లను సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ప్రారంభించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM