బీరయ్య ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

byసూర్య | Thu, Sep 21, 2023, 11:41 AM

జగిత్యాల రూరల్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన కురుమ సంఘం కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్లో గురువారం కలిశారు. గ్రామంలోని బీరయ్య ఆలయంలో బోరు మోటర్, ప్రహరీ గోడకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే 2. 5 లక్షల నిధులు సత్వరమే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట ఎంపీపీ రాజేంద్రప్రసాద్, నాయకులు దనేశ్వరరావు ఉన్నారు


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM