తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

byసూర్య | Fri, Jun 09, 2023, 09:52 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీసులకు శుభవార్త అందింది. పోలీసు శాఖలో పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. 18 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. దీంతో పాటు 37 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ శాఖలో నూతనోత్తేజం నెలకొంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM