సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

byసూర్య | Thu, Mar 23, 2023, 09:42 PM

సీతారామ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తుమ్మల కీలక సూచనలు చేశారు. దీంతో తుమ్మల నుంచి సూచనలు స్వీకరించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీరందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM