byసూర్య | Thu, Mar 23, 2023, 09:42 PM
సీతారామ ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తుమ్మల కీలక సూచనలు చేశారు. దీంతో తుమ్మల నుంచి సూచనలు స్వీకరించి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి నీరందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.