సచివాలయం నిర్మాణ పనులపై కేసీఆర్ నజర్...స్వయంగా పరిశీలించిన సీఎం

byసూర్య | Tue, Jan 24, 2023, 07:01 PM

ముహుర్తం దగ్గరపడుతున్న వేళ తెలంగాణ నూతన సచివాలయంపై కేసీఆర్ నజర్ పెట్టారు. మంగళవారంనాడు ఆయన కొత్త సచివాలయం నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లారు. చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లను ఏర్పాటు చేశారు. మరోవైపు సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజున సచివాలయాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు జాతీయ స్థాయిలో పలువురు నేతలను ఆహ్వానించబోతున్నట్టు సమాచారం.



Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM