byసూర్య | Sun, Dec 04, 2022, 06:42 PM
భారత ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టేంద్దుకు మోడీ ప్రయత్నిచారని ఆయన ఆరోపించారు. ఆ కుట్రలను భగ్నం చేశామని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారిని జైలుకు పంపించామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.